Skip to main content

Posts

Motion Poster Manipulation short video

Recent posts

Graduate MLC Vote Apply online 2020 Step by Step | గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ ...

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ స్థానాల్లో ఓటర్ల నమోదు మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ తో   పాటు వరం గల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల స్థానాల్లో ఓటర్ల నమోదుకు సంబంధిం చిన షెడ్యూలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈ స్థానాల ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్ర రావు,      పల్లా రాజేశ్వర్‌రెడ్డిల    పదవికాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియ నుండటంతో ఎన్నికలను నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. 2020 నవంబర్ 1 అర్హత తేదీగా పరిగణిస్తూ ఓటర్ల నమో దు కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్హత తేదీ 2020 నవంబర్ 1.. షెడ్యూల్ ప్రకటించిన ఈ సి అంశం                                                                   తేదీ ...
మినీడెయిరీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి - ఎస్సీల సంక్షేమానికి సీఎం కృషి👈 - రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంది👈 - అన్ని కులాలకు జీవనోపాధి -మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు👈 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతున్న రైతు సంక్షేమం కోసం సీఎం కేసిఆర్, వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేశారని పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని కెఆర్ గార్డెన్ నందు ఎమ్మేల్యే డాక్టర్ టి.రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పోరేషన్ మినీడైరీ మంజూరి పత్రాలను లబ్దిదారులకు అందజేయు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎందని పేర్కొన్నారు. భూముల క్రమబద్దీకరణ కోసం నూతన రెవిన్యూ చట్టం, నియంత్రిత సమగ్రనూతన వ్యవసాయ విధానం, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారని తెలిపారు. ముదిరాల జీవనోపాధికి ఉచిత చేపపిల్లలు, గొల్ల...
  రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ స్థానాల్లో ఓటర్ల నమోదు మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ తో పాటు వరం గల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల స్థానాల్లో ఓటర్ల నమోదుకు సంబంధిం చిన షెడ్యూలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈ స్థానాల ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్ర రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పదవికాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియ నుండటంతో ఎన్నికలను నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. 2020 నవంబర్ 1 అర్హత తేదీగా పరిగణిస్తూ ఓటర్ల నమో దు కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్హత తేదీ 2020 నవంబర్ 1.. షెడ్యూల్ ప్రకటించిన ఈసి అంశం తేదీ ఓటర్ల నమోదు ప్రకటన జారీ అక్టోబర్ 01 పత్రికల్లో నోటీసు తొలి పున:ప్రచురణ అక్టోబర్ 15 పత్రికల్లో నోటీసు రెండో పునఃప్రచురణ అక్టోబర్ 25 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 11 ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ...
                                 గాన గంధర్వుడు ఇక లేరు   గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేటర్పైనే తుది శ్వాస విడిచారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ మీడియా ముందు ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్ రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందడం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీ...