Skip to main content

Graduate MLC Vote Apply online 2020 Step by Step | గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ ...









రెండు
గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ స్థానాల్లో ఓటర్ల నమోదు
మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ తో  పాటు వరం గల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి
నియోజకవర్గాల
స్థానాల్లో ఓటర్ల నమోదుకు సంబంధిం చిన షెడ్యూలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం
ప్రకటించింది. ఈ స్థానాల ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్ర రావు,     పల్లా రాజేశ్వర్‌రెడ్డిల   పదవికాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియ నుండటంతో
ఎన్నికలను నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాలో భాగంగా ఈ చర్యలు
తీసుకుంది. 2020 నవంబర్ 1 అర్హత తేదీగా పరిగణిస్తూ ఓటర్ల నమో
దు కార్యక్రమం నిర్వహించనున్నారు.
అర్హత
తేదీ 2020 నవంబర్ 1.. షెడ్యూల్ ప్రకటించిన ఈసి
అంశం                                                
               తేదీ
ఓటర్ల నమోదు ప్రకటన జారీ                                              అక్టోబర్ 01
పత్రికల్లో నోటీసు తొలి పున:ప్రచురణ                            అక్టోబర్ 15
పత్రికల్లో నోటీసు రెండో పునఃప్రచురణ                          అక్టోబర్ 25
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ                                 నవంబర్
11
ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ                            నవంబర్ 25
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన                             డిసెంబర్ 1
అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ                              డిసెంబర్ 01 నుంచి 31
అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం                         2021 జనవరి 12
తుది ఓటర్ల జాబితా ప్రకటన                                     2021 జనవరి
18
Watch Other News :
https://youtu.be/BVd3tcR8os4

Comments